ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు సన్మానం

ABN, First Publish Date - 2022-03-20T22:44:53+05:30

విజయనగరం పట్టణంలో హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: విజయనగరం పట్టణంలో హైకోర్టు జడ్జీ జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇంకా వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని, పరిశ్రమల స్థాపనకు ఉత్తరాంధ్రలో వనరులు ఎక్కువ అని తెలిపారు. స్వార్థం ఏలుతున్న రాజ్యంలో సమాజానికి అందరూ సేవ చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో 70 శాతం మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారే కావడం గర్వకారణమని జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-20T22:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising