ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పం నేతలకు హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2022-09-23T20:24:43+05:30

కుప్పం నేతల (Kuppam leaders)కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు నాయుడు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : కుప్పం నేతల (Kuppam leaders)కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు నాయుడు, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, మునుస్వామి మరో నలుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్‌తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) పర్యటన సందర్బంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల రోజులుగా టీడీపీ నేతలు చిత్తూరు జైలు (Chittor Jail)లో ఉన్నారు. చిత్తూరు కోర్టు (Chittor Court) బెయిల్ తిరస్కరించడంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పోసాని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో ఏడుగురికి బెయిల్ మంజూరైంది.

Updated Date - 2022-09-23T20:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising