ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు వైసీపీ వివాదంపై హైకమాండ్ దృష్టి

ABN, First Publish Date - 2022-04-16T22:33:16+05:30

నెల్లూరు వైసీపీ వివాదంపై హైకమాండ్ దృష్టి సారించింది. మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డిలతో మంత్రి బొత్స సత్యనారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నెల్లూరు వైసీపీ వివాదంపై హైకమాండ్ దృష్టి సారించింది. మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డిలతో మంత్రి బొత్స సత్యనారాయణ మంతనాలు జరుపుతున్నారు. అధిష్ఠానం సూచనతో ఇరువురు నేతలతో బొత్స మాట్లాడారు. తాను ముందుగానే కార్యక్రమం ఏర్పాటు చేశానని అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. వివాదాల జోలికి వెళ్లవద్దని ఇరువురు నేతలకు బొత్స సూచించారు. నెల్లూరు వ్యవహారంపై సీఎం జగన్‌కు పార్టీ నేతలు వివరించనున్నారు.

Updated Date - 2022-04-16T22:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising