తిరుపతిలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ABN, First Publish Date - 2022-04-30T18:44:57+05:30
జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టబడ్డాయి.
తిరుపతి: జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టబడ్డాయి. ఏర్పేడు మండలం పల్లం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించగా... 257 కేజీల బరువు ఉన్న 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్, రమణయ్య, పెంచులయ్య అనే ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందరరావు తెలిపారు.
Updated Date - 2022-04-30T18:44:57+05:30 IST