ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనసున్న నేత గౌతమ్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-02-22T00:59:32+05:30

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సర్వత్రా దిగ్ర్భాంతి నెలకుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సర్వత్రా దిగ్ర్భాంతి నెలకుంది.  వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. అజాత శత్రువుగా, అందరివాడిగా, మనసున్న మంచి మనిషిగా పేరు గడించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేరు.. తిరిగిరాడు.. అని తలుచుకుని ఆవేదనకు లోనయ్యారు. గౌతంరెడ్డి మానవీయ విలువలు కలిగిన నేతగా ప్రజలు భావిస్తున్నారు. మాట తీరులోనే కాకుండా ఆపద సమయంలో తనవంతు సాయం చేయడంలో గౌతంరెడ్డి ముందుండేవారు. సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా సాయం అందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల సంగం వద్ద ప్రమాదవశాత్తు ఒక కుటుంబం వాగులో కొట్టుకుపోతే తల్లిదండ్రులను కోల్పోయి అనాఽఽథగా మిగిలిన నవదీప్‌ అనే చిన్నారికి  గౌతంరెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ పిల్లాడి విద్య, ఉపాధి బాఽధ్యతలు తానే చూసు కుంటానని హామీ ఇచ్చారు. ఆపదంటూ తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా ఎంతోకొంత సాయం అందించేవారు.

Updated Date - 2022-02-22T00:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising