ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనాడు నేను ఉన్నాను.. నేను విన్నాను... అన్నారు: జీవీఎల్

ABN, First Publish Date - 2022-05-27T20:02:51+05:30

‘ఆనాడు నేను ఉన్నాను.. నేను విన్నాను... అన్నారు.. నేడు నేను మర్చిపోయాను అంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ‘ఆనాడు నేను ఉన్నాను.. నేను విన్నాను... అన్నారు.. నేడు నేను మర్చిపోయాను అంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. సీఎం జగన్ సర్కార్ అన్నిరంగాల్లో విఫలమై అరాచకాలకు పాల్పడుతోందన్నారు. సామాజిక న్యాయం పేరుతో మంత్రులు ఊరేగుతున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అందులో ఉపన్యాసాలు ఇస్తున్నారని జీవీఎల్ పేర్కొన్నారు. తమ్మినేని రాజకీయాలు చేయాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని జీవీఎల్ పేర్కొన్నారు.



Updated Date - 2022-05-27T20:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising