ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GVL: వైసీపీ చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే..

ABN, First Publish Date - 2022-09-25T18:56:17+05:30

యుగ పురుషుడు ఎన్టీఆర్ (NTR) నుంచి టీడీపీ (TDP)ని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): యుగ పురుషుడు ఎన్టీఆర్ (NTR) నుంచి టీడీపీ (TDP)ని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు వెన్ను పోటు పొడిచి మరణానికి కారకులైన వారు ఇవాళ అతి ప్రేమను వలకబోస్తున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ట్విట్టర్ (Twitter) వేదికగా విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్‌ (Jr. NTR)ను "నువ్వు వారసుడివా" అని వెక్కిరించటం, అవమానించటం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి, 'దగా' రాజకీయాలకు పరాకాష్టని అన్నారు. భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్‌ను వివాదంలోకి లాగిన వైసీపీ (YCP) చేసింది ముమ్మాటికీ దుర్మార్గమేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చటం కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారని, ఎన్టీఆర్ మనసును వికృత రాజకీయాల కోసం క్షోభపెట్టొద్దని సీఎం జగన్‌ (CM Jagan)కు జీవీఎల్ నరసింహారావు సూచించారు. 

Updated Date - 2022-09-25T18:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising