ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP Group war: గురజాల వైసీపీలో రెండు వర్గాల బాహాబాహీ

ABN, First Publish Date - 2022-08-18T18:12:46+05:30

గురజాల వైసీపీలోని రెండు వర్గాల బాహాబాహీకి దిగాయి. నడికుడి ముగ్గురాయి అక్రమ మైనింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: గురజాల వైసీపీ (YCP)లోని రెండు వర్గాల బాహాబాహీకి దిగాయి. నడికుడి ముగ్గురాయి అక్రమ మైనింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దేవళ్ళ రేవతి -  రమేష్ రెడ్డి వర్గాల మధ్య మైనింగ్ క్వారీ వద్ద ఘర్షణ నెలకొంది. క్వారీలోనే రెండు వర్గాలు (YCP Group war) బాహాబాహీకి దిగారు. ఆధిపత్య పోరులో రెండు వర్గాలు గొడవకు దిగాయి.  దేవళ్ల రేవతి వడ్డెర కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. కింద కూర్చుని మరీ రేవతి నిరసన వ్యక్తం చేశారు.  రమేష్ రెడ్డి... ఎమ్మెల్యే కాసు (MLA Kasu)ప్రధాన అనుచరులుగా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసుల వ్యవహార శైలిపై రేవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-18T18:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising