ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహజవనరులపై దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-06-25T05:47:16+05:30

గ్రామాల్లో వ్యవసాయంలో సహజవనరులపై సర్పంచులు దృష్టిపెట్టాలని జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా సూచించారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ క్రిస్టినా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా 

గుంటూరు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వ్యవసాయంలో సహజవనరులపై సర్పంచులు దృష్టిపెట్టాలని జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా సూచించారు. రైతుప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై జడ్పీలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్టినా మాట్లాడుతూ భూగర్భ జలవనరులను పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఖర్చులు తగ్గితేనే వ్యవసాయం లాభపాటిగా ఉంటుందన్నారు. సమావేశంలో రైతుసాధికారిత సంస్థ ప్రతినిదులు సహజ వ్యవసాయంలో అవసరమైన కషాయం, జీవామృతం తయారీపై శిక్షణ ఇచ్చారు. సీఈవో శ్రీనివాసరెడ్డి,  వైస్‌ చైర్మన్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-25T05:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising