ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కుప్పం పర్యటనలో వైసీపీ అల్లర్లు ఉద్దేశపూర్వకమే: అనిత

ABN, First Publish Date - 2022-09-03T02:49:13+05:30

Amaravathi: సీఎం జగన్‌ పాలనను టీడీపీ(TDP) నేత వంగలపూడి అనిత (Anita) తీవ్రంగా విమర్శించారు. మూడున్నరేళ్లుగా ఏపీ పాలన ఓ ఉన్మాది, సైకో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: సీఎం జగన్‌ పాలనను టీడీపీ(TDP) నేత వంగలపూడి అనిత (Anita) తీవ్రంగా విమర్శించారు. మూడున్నరేళ్లుగా ఏపీ పాలన ఓ ఉన్మాది, సైకో చేతిలో సాగుతోందని విమర్శించారు. అవినీతిపరుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటే..టాప్-10 ప్రజాస్వామ్యవాదుల్లో చంద్రబాబు ఉంటారని పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ అల్లర్లు ఉద్దేశపూర్వకమేనన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. న్యూడ్ వీడియోతో ఎంపీ గోరంట్ల ఏపీ పరువు తీశారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T02:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising