ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ అన్ని ఆలోచించే చేశారు: ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు

ABN, First Publish Date - 2022-04-27T16:45:51+05:30

సీఎం జగన్ అన్ని ఆలోచించే కొత్త క్యాబినెట్ కూర్పు చేశారని వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సీఎం జగన్ అన్ని ఆలోచించే కొత్త క్యాబినెట్ కూర్పు చేశారని వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్‌లో బీసీలు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఒకరిద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సీఎం ఎన్నికలకు ముందు చెప్పిందే చేశారని అన్నారు. టీడీపీలో చేరతున్నానంటూ గతంలో ప్రచారం చేశారని, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని..  దీనిపై తానేమీ స్పందించనని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-27T16:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising