ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gunturలో ధూళిపాళ్లను అడ్డుకున్న వైసీపీ నేతలు...ఉద్రిక్తం

ABN, First Publish Date - 2022-05-24T17:15:25+05:30

జిల్లాలోని చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువులో వైసీపీ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని చేబ్రోలు మండలం శేకూరు చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువులో వైసీపీ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టింది. తవ్వకాల విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla narendra) చెరువు వద్దకు వచ్చారు. దీంతో ధూళిపాళ్లను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేశారంటూ గగ్గోలు పెట్టారు. దీంతో వైసీపీ - టీడీపీ  వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటకు దారి తీసింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-05-24T17:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising