ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విలేఖరిపై మంత్రి జయరాం అనుచరుల దాడిని ఖండిస్తున్నాం

ABN, First Publish Date - 2022-09-27T02:58:17+05:30

Amaravathi: వైసీపీ నేతల భూకబ్జాలు, దోపిడీలపై కథనాలు రాస్తున్న విలేఖరులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో జర్నలిస్టుపై మంత్రి జయరాం అనుచరుల దాడిపై ఆయన స్పందించారు. పేకాట, మద్యం అక్రమ రవాణాపై వార్తలు రాసిన విలేఖరిని వాహనంతో అడ్డగించి చంపేందుకు యత్నించడం వైసీపీ అరాచకపాలక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: వైసీపీ నేతల భూకబ్జాలు, దోపిడీలపై కథనాలు రాస్తున్న విలేఖరులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో  జర్నలిస్టుపై మంత్రి జయరాం అనుచరుల దాడిపై ఆయన స్పందించారు. పేకాట, మద్యం అక్రమ రవాణాపై వార్తలు రాసిన విలేఖరిని వాహనంతో అడ్డగించి చంపేందుకు యత్నించడం వైసీపీ అరాచకపాలకకు అద్దం పడుతుందన్నారు. వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, జర్నలిస్టుపై దాడిచేసిన వైసీపీ నాయకులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-09-27T02:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising