ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాలు పెంచే విధంగా పీఆర్సీ ఉండాలి కానీ..: వెంకట్రామిరెడ్డి

ABN, First Publish Date - 2022-01-27T19:14:06+05:30

పీఆర్సీ జీవోలతో ప్రతి ఉద్యోగి ఇబ్బందులు పడుతున్నారని వెంకట్రామిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పీఆర్సీ జీవోలతో ప్రతి ఉద్యోగి ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చీకటి జీవోలను తెచ్చి ఉద్యోగులను పోరాట బాట పట్టించిందని విమర్శించారు. ఉద్యోగుల ఐక్యతకు ప్రభుత్వం మార్గం చూపిందన్నారు. జీతాలు పెంచే విధంగా పీఆర్సీ ఉండాలి కానీ.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ద చూపాలని.. లేనిచో ఉద్యమం ఉధృతం అవుతుందని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-27T19:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising