ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: దుర్గమ్మను దర్శించుకున్న త్రిదండి చినజీయర్ స్వామి

ABN, First Publish Date - 2022-10-02T01:15:42+05:30

విజయవాడ: ఇంద్రకీలాద్రి‌పై కొలువైన దుర్గమ్మ అమ్మవారిని త్రిదండి చినజీయర్ స్వామి (Chinnagiyar Swamy) దర్శించుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘దుర్గమ్మను దర్శిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రి‌పై కొలువైన దుర్గమ్మ అమ్మవారిని  త్రిదండి చినజీయర్ స్వామి (Chinnageeyar Swamy) దర్శించుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. అందరూ సుఖంగా ఉండేలా చూడాలని అమ్మను ప్రార్థించా.  ప్రకృతి, పశుసంపద, పక్షులు బాగుంటేనే మనిషి సుఖపడతాడు.’’ అని పేర్కొన్నారు.


తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది.. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకున్నా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Updated Date - 2022-10-02T01:15:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising