ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సత్తెనపల్లిలో విషాదం.. డ్రైనేజీలో పడి ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2022-08-21T13:13:05+05:30

సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా (Palnadu District): సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పడి  ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇద్దరు కూలీలతో పాటు భవనం యజమాని మృతి చెందారు. బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న న్యూ వినాయక  రెస్టారెంట్‌లో డ్రైనేజ్‌ను శుభ్రపరిచేందుకు ఇద్దరు కూలీలు వచ్చారు. బిల్డింగ్ యజమాని దగ్గరుండి పనిచేయిస్తున్నారు. కూలీలు డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా ఒక్క సారిగా ముగ్గురు గుంటలో పడి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కొండలరావు (60) అనిల్ (20) బ్రహ్మం (18)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


Updated Date - 2022-08-21T13:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising