ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు బాధ్యతలు పౌరసరఫరాల శాఖవే: CM Jagan

ABN, First Publish Date - 2022-06-28T01:45:42+05:30

అమరావతి: సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ-క్రాపింగ్‌, ధాన్యం కొనుగోళ్ల‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు పండించిన పంటను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ-క్రాపింగ్‌, ధాన్యం కొనుగోళ్ల‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు పండించిన పంటను ఖచ్చితంగా ఈ-క్రాపింగ్‌ చేయాలని సూచించారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు రైతును ఆదుకునేందుకు వీలవుతుందని, ఈ బాధ్యతను వీఆర్‌వో సర్వే అసిస్టెంట్‌లు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు అప్పగించాలని ఆదేశించారు.జూన్‌ 15 నుంచి ఆగస్టు 20 వ తేదీ నాటికి ఈ-క్రాపింగ్‌ పూర్తి చేయాలన్నారు. గ్రామంలోని సాగు భూములు, రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌  సర్వే అసిస్టెంట్‌లు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల వద్ద ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యత, డబ్బు చెల్లించే బాధ్యత పౌరసరఫరాల శాఖదేనని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-28T01:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising