ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పతనం మొదలైంది.. ఉగ్ర నరసింహారెడ్డి

ABN, First Publish Date - 2022-05-28T22:48:44+05:30

మహానాడు: వైసీపీ పతనం మొదలైందని టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. జగన్ చెత్త పాలనను చూసి జనం చీదరించుకుంటున్నారని.. పోలీసులు లేకుండా ‘గడప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానాడు: వైసీపీ పతనం మొదలైందని టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. జగన్ చెత్త పాలనను చూసి జనం చీదరించుకుంటున్నారని.. పోలీసులు లేకుండా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. మార్కాపురాన్ని జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. ఏపీకి రాజధాని కూడా లేకుండా చేసిన ఘనుడు సీఎం జగన్‌ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-28T22:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising