ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-17T05:05:23+05:30

కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

మృతిచెందిన ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యడ్లపాడు, జనవరి 16: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన శ్రీపెరంబదూర్‌ ఆంజనేయులు(35)కు, ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయలక్ష్మిలతో పదేళ్ళ కిందట వివాహమైంది. వ్యవసాయపనులు చేసుకుని జీవించే వీరికి ఆరేళ్ళ కుమార్తె ఉంది. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్దలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వెళ్లగా ఆంజనేయులు గుంటూరులో ఉంటున్నాడు. శనివారం కొండమూరులోని అత్తగారింట్లో ఉన్న భార్య వద్దకు వెళ్లి తన వెంట రావాలంటూ కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆంజనేయులు పురుగుల మందు తాగి ప్రకాశంజిల్లా మార్టూరు ఫ్లైఓవర్‌ వద్ద పడిపోయాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరచగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు.  


Updated Date - 2022-01-17T05:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising