ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అత్యాచారం, హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి’

ABN, First Publish Date - 2022-04-28T18:31:04+05:30

మహిళపై అత్యాచారం, హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, తుమ్మపూడిలో వివాహిత మహిళపై అత్యాచారం, హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వరుస అత్యాచారాలు జరగడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి సీపీఎం నిరసన తెలుపుతోందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


Updated Date - 2022-04-28T18:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising