ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ను ఢీకొన్న RTC బస్సు.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-03-06T14:46:29+05:30

గుంటూరు : జిల్లాలోని బాపట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : జిల్లాలోని బాపట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల డిపో దగ్గర బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ ఘటనలో ఒకరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన స్థానికులు  వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-03-06T14:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising