ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూగుంటూరు రైల్వే కాలనీ ప్రారంభం

ABN, First Publish Date - 2022-06-30T05:23:25+05:30

న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం రైల్వే శాఖ వారు పనిచేసే ప్రదేశానికి సమీపంలోనే క్వార్టర్స్‌ నిర్మించింది.

న్యూగుంటూరు రైల్వే కాలనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎంలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం రైల్వే శాఖ వారు పనిచేసే ప్రదేశానికి సమీపంలోనే క్వార్టర్స్‌ నిర్మించింది. మొత్తం 20 డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లతో నిర్మించిన న్యూగుంటూరు రైల్వే కాలనీ టవర్‌-1ని బుధవారం డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌.మోహన్‌రాజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ సువిశాలమైన ప్రదేశంలో కాలూష్య రహిత వాతావరణం మధ్యన క్వార్టర్స్‌ నిర్మాణం చేయడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలో కేవీ రామామెహర్‌, ఆర్‌.శ్రీనివాస్‌, సీనియర్‌ డీఈఈ(సమన్వయం) జేవీ అనూష, సీనియర్‌ డీఈఈ బి.శ్రీనివాసు, సీనియర్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ అమూల్య బీ రాజ్‌, సీనియర్‌ డీవోఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising