ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామమాత్రంగా పునరావాస కేంద్రాలు: పవన్

ABN, First Publish Date - 2022-07-20T00:28:37+05:30

అమరావతి: వరద ముంపు బాధితుల కోసం వైసీపీ సర్కార్ పునరావాస కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ విమర్శించారు. వరద బాధితుల గోడు పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  వరద ముంపు బాధితుల కోసం వైసీపీ సర్కార్ పునరావాస కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ విమర్శించారు. వరద బాధితుల గోడు పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని కోరితే.. రాజకీయం చేస్తున్నామని వైసీపీ సర్కార్ ఎదురుదాడికి దిగుతోందని పేర్కొన్నారు. కోనసీమలో ఆహార పొట్లాల కోసం జనం పెనుగులాడుకునే దుస్థితిని కల్పించారని  పవన్ మండిపడ్డారు. 

Updated Date - 2022-07-20T00:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising