ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైసుమిల్లులకు ధాన్యం తరలించాలి

ABN, First Publish Date - 2022-01-23T04:51:33+05:30

జిల్లాలో రైతుల వద్ద నుంచి ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా అనుసంధానించిన రైసుమిల్లులకు తరలించాలని పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ కేబీఎస్‌ ప్రగతి సూచించారు.

ఆర్‌బీకేలో ధాన్యం కొనుగోళ్లని పరిశీలిస్తోన్న పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌ ప్రగతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్‌ ప్రగతి


గుంటూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల వద్ద నుంచి ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా అనుసంధానించిన రైసుమిల్లులకు తరలించాలని పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ కేబీఎస్‌ ప్రగతి సూచించారు. శనివారం ఆమె జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులతో కలిసి పలు ఆర్‌బీకేలను సందర్శించారు. చుండూరులోని పెదగాదెలపర్రు గ్రామంలో పర్యటించిన ఆమె రైతులతో ముఖాముఖీగా మాట్లాడారు. రైతులెవ్వరూ అపోహలకు గురి కావొద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులున్నాయని, 21 రోజుల్లో కచ్ఛితంగా రైతు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టీ శివరాంప్రసాద్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-23T04:51:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising