పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్ మోజస్
ABN, First Publish Date - 2022-12-04T23:56:05+05:30
పట్టణంలోని తిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పీఆర్టీయూ జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్ సమావేశం లో కే.శ్యామ్ మోజస్ను పల్నాడు జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నా రు. ప్రస్తుత అధ్యక్షుడు పీ.శ్రీనివాసరావు సర్వ శిక్షా ఏఎంవోగా ఎంపికైనందున ఈ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు.
శ్యామ్ మోజస్ను సత్కరిస్తున్న పీఆర్టీయూ నాయకులు
నరసరావుపేట టౌన, డిసెంబరు 4 : పట్టణంలోని తిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పీఆర్టీయూ జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్ సమావేశం లో కే.శ్యామ్ మోజస్ను పల్నాడు జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నా రు. ప్రస్తుత అధ్యక్షుడు పీ.శ్రీనివాసరావు సర్వ శిక్షా ఏఎంవోగా ఎంపికైనందున ఈ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏ.రాంబాబు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-04T23:56:12+05:30 IST