AP News: గుంటూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంపు
ABN, First Publish Date - 2022-09-30T01:39:07+05:30
గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంచారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా టికెట్ ధరను పెంచారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10వ తేదీ
గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంచారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా టికెట్ ధరను పెంచారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పెంచిన టికెట్ ధర అమలులో ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Updated Date - 2022-09-30T01:39:07+05:30 IST