Palnadu జిల్లాలో దొంగల హల్ చల్
ABN, First Publish Date - 2022-06-12T16:08:54+05:30
Palnadu జిల్లా: నరసరావుపేట మండలం, పమిడిమర్రులో దొంగలు హల్ చల్ చేశారు.
Palnadu జిల్లా: నరసరావుపేట మండలం, పమిడిమర్రులో దొంగలు హల్ చల్ చేశారు. రామాలయం గుడిలో చోరీకి యత్నించారు. ఇది గమనించిన గ్రామస్తులు దొంగలను వెంబడించి ఇద్దరిని పట్టుకుని గుడిలో బంధించారు. మరో నలుగురు దొంగలు పరారయ్యారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కాగా పమిడిమర్రులో పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండో దొంగతనం.
Updated Date - 2022-06-12T16:08:54+05:30 IST