ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu: గిరిజన మహిళపై దారుణం..

ABN, First Publish Date - 2022-09-18T16:36:57+05:30

మాచర్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు గిరిజన మహిళపై అత్యాచారం చేసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా (Palnadu Dist.): మాచర్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు గిరిజన మహిళపై  అత్యాచారం చేసి.. హత్య చేశారు. అనుపు చెంచుకాలనీకి చెందిన గిరిజన మహిళ రమావత్ నీలావతి (46) ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. హత్య చేసిన అనంతరం దుండగులు ఆమెను గ్రామ శివారులోని వాగులో పడేశారు. నీలావతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వాగులో శవమై తేలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-09-18T16:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising