ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తం చేయాలి: Vasireddy Padma

ABN, First Publish Date - 2022-07-05T01:00:57+05:30

అమరావతి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఏపీ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని లేఖలో మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. నందిగామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఏపీ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని లేఖలో మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. నందిగామ డీఎస్పీ, చిల్లకల్లు ఎస్ఐతో మాట్లాడారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య, అలాగే ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో జాస్తి శ్వేతాచౌదరి ఆత్మహత్య కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తుతో నివేదిక ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-07-05T01:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising