ఏపీలో మద్యనిషేధం హుళక్కే..Nadendla Manohar
ABN, First Publish Date - 2022-06-11T22:36:16+05:30
అమరావతి: ఏపీలో మద్యనిషేధం ఉత్తి మాటేనని జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మద్యనిషేధం పాక్షికంగా కూడా ఉండదని కార్పొరేషన్కు హామీ ఇచ్చిన ఏపీ
అమరావతి: ఏపీలో మద్యనిషేధం ఉత్తి మాటేనని జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మద్యనిషేధం పాక్షికంగా కూడా ఉండదని కార్పొరేషన్కు హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, వివిధ రకాల లిక్కర్ బ్రాండ్లను విడుదల చేసి రూ.8 వేల కోట్లను సేకరించిందని చెప్పారు. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వానికి మూడు నెలలకు ఓసారి వడ్డీ ఇస్తామని కార్పొరేషన్ పేర్కొంది. ఇది స్పిరిటెడ్ విజనరీ ... జగన్ గారి మ్యానిఫెస్టో అని నాదెండ్ల మనోహర్ సెటైర్లు వేశారు.
Updated Date - 2022-06-11T22:36:16+05:30 IST