ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యను ఖండించిన అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2022-06-03T23:06:17+05:30

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా ‎జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను వైసీపీ రౌడీమూకలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా ‎జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను వైసీపీ రౌడీమూకలు హత్య  చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ వైఖరిని నరనరనా నింపుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు మృగాల కంటే హీనంగా తయారై..మనుషుల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, హత్య చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సరిగ్గా రెండేళ్ల ‎తర్వాత వైసీపీ నాయకులు చేసిన ప్రతి అరాచకానికి బోనస్ కలిపి ఇస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-03T23:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising