ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్నాడులో మరో రాజకీయ హత్య

ABN, First Publish Date - 2022-06-03T22:47:48+05:30

పల్నాడు జిల్లా: పల్నాడులో మరో రాజకీయ హత్య జరిగింది. దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. వేట కోడవళ్ళతో నరకడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: పల్నాడులో మరో రాజకీయ హత్య జరిగింది. దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. వేట కోడవళ్ళతో నరకడంతో కంచర్ల జల్లయ్య (35) మృతి చెందాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జల్లయ్య గ్రామం వదిలి మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. శుక్రవారం దుర్గిలోని బ్యాంక్‌కు వెళుతుండగా దాడి చేశారు. దాడిలో మరో ఇద్దరు ఎల్లయ్య , బక్కయ్యలకు గాయాలయ్యాయి.


Updated Date - 2022-06-03T22:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising