ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ విజయసాయి రెడ్డి

ABN, First Publish Date - 2022-08-02T23:41:03+05:30

AP News: ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీశారు. నిత్యావసర ధరల( Essential commoditites) పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రంపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఏడేళ్లలో గరిష్టానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

AP News: ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీశారు. నిత్యావసర ధరల( Essential commoditites) పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రంపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఏడేళ్లలో గరిష్టానికి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. ధరలను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని గుర్తు చేశారు. సెస్సుల పేరుతో రాష్ట్రాలను కేంద్రం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను చాలా తక్కువగా ఇస్తున్నారని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 41 శాతం పన్నుల వాటాను రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదని తెలిపారు. 

Updated Date - 2022-08-02T23:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising