ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Review Meeting : ప‌నుల పురోగ‌తిపై ప్ర‌తి నెలా సమీక్షిస్తా : మంత్రి విడ‌ద‌ల ర‌జిని

ABN, First Publish Date - 2022-08-09T00:01:22+05:30

అమరావతి: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని (Vidatala Rajani) సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీ(PHC)ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఊరూరా ఆధునిక వైద్యం అందించేందుకు ఈ క్లినిక్‌లు ఎంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని (Vidatala Rajani) సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీ(PHC)ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఊరూరా ఆధునిక వైద్యం అందించేందుకు ఈ క్లినిక్‌లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీ(UHC)లు, పీహెచ్‌సీల నిర్మాణానికి రూ.2,532 కోట్లు కేటాయించామని, ఈ ఏడాది చివరి క‌ల్లా నూత‌న భ‌వ‌నాలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ‌డువులోగా భ‌వ‌నాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప‌నుల పురోగ‌తిపై ప్ర‌తి నెలా స‌మీక్ష‌ నిర్వహిస్తామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా భ‌వ‌నాలన్నీ ఒకే రకంగా ఉండాలన్నారు.  

Updated Date - 2022-08-09T00:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising