ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది: ఎమ్మెల్యే బొల్లా

ABN, First Publish Date - 2022-04-04T20:10:55+05:30

Guntur district

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పల్నాడు వారసులుగా అందరం సంతోషంగా ఉన్నామని, నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైందని, ఈ సందర్భంగా సిఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసమే టీడీపీ చిన్న చిన్న పిల్లలను వాడుకుంటోందని ఆరోపించారు. ఎంతమంది ఇబ్బంది పడినా చంద్రబాబు మాత్రం సిఎం కావాలనుకుంటున్నారని, గిచ్చి, గిల్లి మరీ తగాదాలు పెట్టుకుంటున్నారని ఎమ్మెల్యే బొల్లా విమర్శించారు.

Updated Date - 2022-04-04T20:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising