AP News: ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో ముగిసిన మంత్రి బొత్స భేటీ
ABN, First Publish Date - 2022-09-27T01:28:36+05:30
Amaravathi: ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ ముగిసింది. మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలపై ఆయన చర్చించారు. హెచ్ఎంలకు డీడీవో పవర్స్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. స్కూళ్లలో గత విధానంలోనే పరీక్ష ఫీజును కొనసాగిస్తామని, మున్సిపల్ స్కూళ్లలోని సమస్యలను త్వర
Amaravathi: ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ ముగిసింది. మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలపై ఆయన చర్చించారు. హెచ్ఎంలకు డీడీవో పవర్స్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. స్కూళ్లలో గత విధానంలోనే పరీక్ష ఫీజును కొనసాగిస్తామని, మున్సిపల్ స్కూళ్లలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Updated Date - 2022-09-27T01:28:36+05:30 IST