ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో ముగిసిన మంత్రి బొత్స భేటీ

ABN, First Publish Date - 2022-09-27T01:28:36+05:30

Amaravathi: ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ ముగిసింది. మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలపై ఆయన చర్చించారు. హెచ్‌ఎంలకు డీడీవో పవర్స్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. స్కూళ్లలో గత విధానంలోనే పరీక్ష ఫీజును కొనసాగిస్తామని, మున్సిపల్ స్కూళ్లలోని సమస్యలను త్వర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ ముగిసింది. మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలపై ఆయన చర్చించారు. హెచ్‌ఎంలకు డీడీవో పవర్స్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. స్కూళ్లలో గత విధానంలోనే పరీక్ష ఫీజును కొనసాగిస్తామని, మున్సిపల్ స్కూళ్లలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Updated Date - 2022-09-27T01:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising