ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇవ్వాలని ఉపాధ్యాయుల లేఖలు

ABN, First Publish Date - 2022-08-16T22:42:19+05:30

Amaravathi: జగన్ (CM Jagan) ప్రభుత్వానికి (CM Jagan) ప్రభుత్వ ఉపాధ్యాయులు (Govt Teachers) షాకిచ్చారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: జగన్ (CM Jagan) ప్రభుత్వానికి (CM Jagan) ప్రభుత్వ ఉపాధ్యాయులు (Govt Teachers) షాకిచ్చారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కూడా అప్పగించింది. ఒకవైపు బోధన, మరోవైపు బోధనేతర పనులు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారాయి. దీంతో తాము పాఠశాలలకు ఫోన్‌లు తీసుకురావడం లేదంటూ మూకుమ్మడిగా ఎంఈవో (MEO)లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (HM)కు  లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వమే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇవ్వాలని కోరుతూ లేఖలో కోరుతున్నారు. డివైజ్‌ ఇవ్వడంతో పాటు డేటా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షా 93వేల హిట్‌లను తట్టుకునే సామర్ధ్యం సర్వర్‌కు లేనందున దాని సామర్ధ్యాన్ని కూడా పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-16T22:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising