ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రికోటేశ్వరుని ఆదాయం రూ.1.85 కోట్లు

ABN, First Publish Date - 2022-11-25T00:46:16+05:30

కార్తీక మాసం పురష్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.1,85,21,768 ఆదాయం వచ్చిందని ఈవో వేమూరి గోపి గురువారం తెలిపారు.

హుండీల లెక్కింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటప్పకొండలో కార్తీక మాసం హుండీ లెక్కింపు పూర్తి

కోటప్పకొండ(నరసరావుపేట), నవంబరు 24: కార్తీక మాసం పురష్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.1,85,21,768 ఆదాయం వచ్చిందని ఈవో వేమూరి గోపి గురువారం తెలిపారు. దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ 49,00,865, అభిషేకం, పూజా, దర్శనం టిక్కెట్ల విక్రయం, ప్రసాదం ఇతర ఆదాయం రూ 1,53,35,945 వచ్చిందని ఈవో వివరించారు. వెండి 255 గ్రాములు, బంగారం 5.600 గ్రాములు భక్తులు కానుకులుగా సమర్పించారని చెప్పారు. గత ఏడాది కంటే రూ.31,85,823 ఆదాయం పెరిగిందన్నారు. భక్తుల పరోక్ష పూజా టిక్కెట్‌ను రూ.600 నుంచి రూ 1000 పెంచారు. అభిషేకం టిక్కెట్‌ను కూడా రూ.500 నుంచి రూ.1000కి పెంచారు. టిక్కెట్‌ రేట్లు పెంచడంతో దేవస్థాన ఆదాయం కూడా పెరిగిందని చెబుతున్నారు. హుండీల లెక్కింపును ఈవోలు వేమూరి గోపి, టీ సుధాకరరెడ్డి పర్వవేక్షించారు.

Updated Date - 2022-11-25T00:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising