ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: చరిత్రహీనుడిగా జగన్ నిలిచిపోతారు: కన్నా

ABN, First Publish Date - 2022-09-13T17:23:23+05:30

రాజధాని మార్చడం ద్వారా సీఎం జగన్ చరిత్రహీనుడిగా నిలిచిపోతారని కన్నా లక్ష్మినారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా (Guntur Dist.): ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) మార్చడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చరిత్రహీనుడిగా నిలిచిపోతారని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ (Kanna Lakshminarayana) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం నియంతృత్వ ధోరణి చాటుకున్నారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన శాడిస్టిక్ ప్రవర్తన చూపించారని, సీఆర్డీఏ చట్టం మార్చవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని.. అయినా ప్రభుత్వంలో మార్పులేదని కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. 

Updated Date - 2022-09-13T17:23:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising