ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

ABN, First Publish Date - 2022-08-03T02:45:33+05:30

అమరావతి: విశాఖ రుషికొండ (Rushikonda)ను చూసేందుకు వెళ్లిన హైకోర్టు న్యాయవాది మూర్తిపై నమోదు చేసిన కేసులో హైకోర్టు(High Court) స్టే విధించింది. మూర్తి 4 రోజుల క్రితం రుషికొండను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఆయనను సెక్యూరిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ రుషికొండ (Rushikonda)ను చూసేందుకు వెళ్లిన హైకోర్టు న్యాయవాది మూర్తిపై నమోదు చేసిన కేసులో హైకోర్టు(High Court) స్టే విధించింది. మూర్తి 4 రోజుల క్రితం రుషికొండను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడుకున్నారు. మూర్తితో పాటు ఆయన వెంట వెళ్లిన 30 మంది జర్నలిస్టులపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. దీంతో మూర్తి కోర్టును ఆశ్రయించారు. మూర్తిపై తదనంతర చర్యలను నిలిపివేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Updated Date - 2022-08-03T02:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising