ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్లయ్యను ఎమ్మెల్యే కిరాతకంగా చంపించారు: GV Anjaneyulu

ABN, First Publish Date - 2022-06-05T18:02:56+05:30

బీసీ నేత జల్లయ్యను ఎమ్మెల్యే పిన్నెల్లి కిరాతకంగా చంపించారని జి.వి.ఆంజనేయులు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Palnadu District: బీసీ నేత జల్లయ్య (Jallaiah)ను ఎమ్మెల్యే పిన్నెల్లి (Pinnelli) కిరాతకంగా చంపించారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు (GV Anjaneyulu) ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ యాదవులు అంటే పిన్నెల్లికి ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు. బీసీలు బ్రతకడం వైసీపీకి ఇష్టం లేదా..? అని అన్నారు. నలుగురు బీసీలకు పదవులు ఇచ్చి 40 మంది బీసీలను చంపడం సామాజిక న్యాయమా? అని నిలదీశారు. జగన్ రెడ్డి అమరావతిని స్మశానం చేస్తే పిన్నెల్లి పల్నాడును వల్లకాడు చేశారన్నారు. పల్నాడులో బీసీ, ఎస్సీ, ముస్లింలు బ్రతికే పరిస్థితి లేకుండా చేశారన్నారు. హత్య రాజకీయాలకు పాల్పడే వైసీపీ నేతలు, వారికి వత్కాసు పలికే పోలీసులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జి.వి.ఆంజనేయులు అన్నారు.

Updated Date - 2022-06-05T18:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising