ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur జిల్లా: తాడికొండలో TDP నేతపై వైసీపీ శ్రేణుల దాడి...

ABN, First Publish Date - 2022-05-30T15:48:16+05:30

Guntur: జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తమను ఎదిరించిన వారిపై దాడులకు దిగుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Guntur: జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తమను ఎదిరించిన వారిపై దాడులకు దిగుతున్నారు. తాడికొండ (Tadikonda)లో అక్రమ మైనింగ్‌పై టీడీపీ (TDP) మైనారిటీ నేతలు కలెక్టర్‌ (Collector)కు ఫిర్యాదు చేశారు. అది తెలుసుకున్న అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన షేక్ సుభానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన సుభాని అపస్మాకరస్థితిలోకి వెళ్లడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని టీడీపీ నేతలు పరామర్శించారు. అండగా ఉంటామని సుభాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైసీపీ నేతల దుర్మార్గాలకు త్వరలోనే సమాధానం చెబుతామని టీడీపీ నేతలు అన్నారు. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఎన్ని దాడులు చేసినా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాకతీ, సుభానిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-30T15:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising