ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ధర్నా

ABN, First Publish Date - 2022-01-24T20:03:32+05:30

సత్తెనపల్లి మండలం, పెదమక్కెన జెడ్పీ హైస్కూల్ ఎదుట వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: సత్తెనపల్లి మండలం, పెదమక్కెన జెడ్పీ హైస్కూల్ ఎదుట వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. సమయానికి బడికి రాని టీచర్లు మాకోద్దని నినాదాలు చేశారు. 100 శాతం ఫలితాలు తీసుకురాలేని టీచర్లు మాకోద్దన్నారు. కాగా ఉపాధ్యాయులు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2022-01-24T20:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising