ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లా: మూగజీవిని బలికొన్న అతివేగం..

ABN, First Publish Date - 2022-01-11T16:46:48+05:30

గుంటూరు జిల్లా: అతివేగం ఓ మూగజీవి ప్రాణం తీసింది. వేగంగా వస్తున్న లారీ ఎద్దుల బండిని ఢీ కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: అతివేగం ఓ మూగజీవి ప్రాణం తీసింది. వేగంగా వస్తున్న డీసీఎం లారీ ఎద్దుల బండిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ ఎద్దు గిల గిల కొట్టుకొంటూ ప్రాణం విడిచింది. ఈ ఘటన గుంటూరు జిల్లా, కొల్లిపొర మండలం, చిలవలూరు గ్రామ శివారు పరిధిలో చోటు చేసుకుంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తమ ఎద్దు మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుటుంబం  ఎద్దుల బండిమీదే ఆధారపడి జీవిస్తోందని, అందులో ఒక ఎద్దు మృత్యువాత పడడంతో.. ఇప్పుడు మరో ఎద్దును కొనే స్తోమత లేదని యజమాని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. 

Updated Date - 2022-01-11T16:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising