ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎంసీ నూతన కమిషనర్‌గా

ABN, First Publish Date - 2022-01-27T04:58:00+05:30

గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి నిషాంత్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు

నిశాంత కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిషాంత్‌కుమార్‌ నేడు బాధ్యతల స్వీకారం 

గుంటూరు(కార్పొరేషన్‌), జనవరి 26: గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి నిషాంత్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జీఎంసీకి 26వ కమిషనర్‌గా ఆయన  నియమితులయ్యారు. ఇప్పటివరకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన చల్లా అనురాధను ఏపీఎంఐఎఫ్‌డీసీ ఈడీగా బదిలీ చేశారు. 2014 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నిషాంత్‌కుమార్‌ ట్రైనింగ్‌ పూర్తయిన తరువాత తిరుపతి సబ్‌కలెక్టర్‌గా, రొంపచోడవరం ఐసీడీఏ పీడీగా, అనంతపురం జేసీగా పనిచేశారు. ఆయన విధుల్లో ముక్కుసూటిగా వ్యవహరిస్తారని తెలిసింది. అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత భూకబ్జాకు పాల్పడితే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి చేర్చడంలో ఈయన కీలకపాత్ర వహించారు. 


Updated Date - 2022-01-27T04:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising