ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gunturలో యువకుడి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-04-23T14:05:28+05:30

జిల్లాలోని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద యువకుడి మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద యువకుడి మృతదేహం లభ్యమైంది. నిన్న నర్సరావుపేటలో కిడ్నాపైన రామాంజినేయులు మృతదేహంగా అనుమానిస్తున్నారు. మృతదేహానికి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గత రాత్రి రామాంజనేయలు కిడ్నాప్‌కు గురయ్యాడు. అన్నవరపు కిషోర్, జంగం బాజిలపై భార్య ప్రసన్న అనుమానం వ్యక్తం చేసింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-23T14:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising