ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం

ABN, First Publish Date - 2022-04-22T13:45:06+05:30

జిల్లాలోని నరసరావుపేట మండలం కేశానుపల్లి శివారులో ఉన్న ఆర్టీసీ కాలనీలో యువకులు వీరంగం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం కేశానుపల్లి శివారులో ఉన్న ఆర్టీసీ కాలనీలో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో  యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై యువకులు దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన వ్యక్తుల ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కర్రలు, కత్తులతో అర్ధరాత్రి ఆర్టీసీ కాలనీలో 20 మంది యువకులు హంగామా సృష్టంచారు. దాడుల్లో ఆరుగురికి గాయాలవడంతో వెంటనే నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-22T13:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising