ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2022-02-16T14:49:22+05:30

జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం డొంక వద్ద పి.కిల్లయ్య(39)అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం డొంక వద్ద పి.కిల్లయ్య(39) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కిల్లయ్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు చిలకలూరిపేట డైకెమెన్ కాలనీ వాసిగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-16T14:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising