ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ మోసం

ABN, First Publish Date - 2022-01-16T14:11:32+05:30

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ స్టువర్ట్ పురం దొంగలు మోసానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ స్టూవర్ట్‌పురం దొంగలు మోసానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.31 లక్షల నగదును బురిడీ కొట్టించారు. చివరకు తాము మోసిపోయనట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టూవర్ట్‌పురంకు చెందిన గురవయ్య, వెంకట్రావు, డేవిడ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-16T14:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising