Guntur: కోడెల చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
ABN, First Publish Date - 2022-01-15T16:09:35+05:30
జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
గుంటూరు: జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోడెల చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్తెనపల్లి కోడెల కార్యాలయం ఆవరణ వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హజరైన మహిళలు ఉత్సాహంగా రంగవల్లులు వేశారు. ముగ్గులను అందంగా తీర్చిదిద్ది విజేతలకు నిలిచిన వారికి కోడెల శివరాం బహుమతులను అందజేశారు.
Updated Date - 2022-01-15T16:09:35+05:30 IST